హాయ్ ఫ్రెండ్స్, ధ్యానం ఏమో కాని ఎండలు మండించాయి బాబూ... రమణుడికి సహస్ర సారీలు చెప్పుకుని నిన్న పరిగెత్తి పారిపోయి వచ్చేశాము. మూడు సార్లు గిరిప్రదక్షిణ చేసేప్పటికి నల్లగా మారిపోయిన ఫేస్ కి కాస్త రెస్్ట ఇచ్చి వచ్చా మిమ్మల్ని పలకరిద్దామని...
సెలవల్లో హాయిగా, కూల్ గా ఇంట్లో కూర్చుని ఉదయాన్నే ధ్యానం చేసుకుంటూ, మంచి సంగీతం వింటూ, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ని పలకరించుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ ఉండటం అంత మంచి పని ఇంకోటి లేదు. కదా!?
"ఔను" అంటోంది ఈ బుజ్జిది, పచ్చికల్లో దాక్కున్నదల్లా లేచి మరీ... :) అన్నట్లు ఈ బుజ్జిలేడి 'బేంబీ' కథ "వనసీమలలో" చదివారా!? చదవకపోతే తప్పకుండా చదవండి. చాలా మంచి పుస్తకం "మంచిపుస్తకం" వారి దగ్గరో, కినిగే వాళ్ళ దగ్గరో దొరుకుతుంది.
****
No comments:
Post a Comment
P